ప్రతి జర్నలిస్ట్ చదవండి

ప్రతి జర్నలిస్ట్ చదవండి

 వైసిపికి,టిడిపికి కోమ్ము కాసే జర్నలిస్ట్ మిత్రులు -


గతం అనగా చరిత్ర .చరిత్ర అంటే వందల సంవత్సరాలుగా వేల సంవత్సరాలే కాదు.గడియ గడిచినా చరిత్రే.గడిచిన కాలం నుండి పాఠాలు నేర్చుకోని మనల్నీ మనం తీర్చి దిద్దు కోవాలి. 


ముఖ్యంగా చీరాలలో అనేక మారులు హత్యాయత్నానికి గురియై చనిపోయాడు అనుకోని వదిలేస్తే బతికి బట్టకట్టి మంచానికే ఇంకా పరిమితమైన నాగార్జున రెడ్డిని గుర్తుకు తెచ్చుకోండి.

మరల ఆయన గురించి చెబుతాను వినండి.చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహన్ తెలుగు దేశం ఎమ్మెల్యే గా కోనసాగుతున్న రోజుల్లో నాగార్జన రెడ్డి సాక్షి లో చేసే క్రమంలో ఆమంచి చేసె చేసే ఆక్రమాలను వెలికితీసి సాక్షి యాజమాన్యం చేత సెహబాష్ అనిపించు కున్నారు.కాని అవతల ఉంది అమంచి కృష్ణమోహన్ ఆయన అన్న రౌడిషటర్లు అధికార యంత్రాంగాన్ని తనగుప్పెట్లోకి ఉంచుకున్నారు.ఫలితంగా జర్నలిస్ట్ నాగార్జున రెడ్డిపై దాడులు సాక్షాత్తు పోలీస్ స్టేషన్ ఎదురుగనే జరిగాయి. జర్నలిస్ట్ నాగర్జన రెడ్డి బెదరలేదు తప్పుడు కేసులకు భయపడలేదు.ఓక్క సారి కాదు అనేక సార్లు ఆమంచి గుండాల చేతుల్లో దాడులకు గురియైయ్యారు.


ప్రభుత్వం మారింది.జర్నలిస్ట్ నాగార్జున రెడ్డికి మంచి రోజులు వచ్చాయనుకున్నారు.కాని మంచిరోజులు వచ్చింది అమంచి కృష్ణ మోహన్ కు ఫలితంగా వైసిపిలో చేరారు. వైరం నాగర్జన రెడ్డి అమంచిల అనే వ్యక్తుల మధ్య అయ్యింది.సదరు నమ్మకున్న సాక్షి పత్రిక నాగార్జున రెడ్డి మావాడు కాదంది.అమంచి కృష్ణ మోహన్ మావాడంది.దాంతో ఈసారి నాగార్జున రెడ్డిపై గట్ఞి దెబ్బ పడింది.రౌడీ మూకల చేతుల్లో దాడికి గురియైయ్యారు. మారణాయుధాలతో దాడి చేసి చనిపోయాడని  చెత్తకుప్పలో పారేసి వెళ్ళి పోయారు.

కొంతమంది చూసి. ఆయనను గుర్తిపట్టి హస్పటల్ లో చేర్పించారు.అనేక ఎముకలు విరిగి ఆయుధాల  దాడితో జడీయైన శరీరంతో కదలలేని స్థితిలో హస్పటల్ లో మూడు నేలలు పాటు కదలలేని స్థితిలో చికిత్స తీసుకున్నారు.


ఆయన కోలుకునేందుకు సంవత్సరం పైన పడుతుందని డాక్టర్లు చెప్పారు.అప్పుడు ఆయనను ఆదుకునేందుకు సాక్షి పత్రిక రాలేదు.ఆంధ్ర జ్యోతి రాలేదు.కనీసం యునియన్లు కూడ స్పందించ లేదు సరిగ్గా. 


రాష్ట్రంలో అనేక మంది నాగార్జున రెడ్లు ఉన్నారు.పార్టీలకు కావలసింది మంది మార్బలం అంతే.విలువలు కాదు దానికి పాతర వేశారు.


నీవు వారికి అవసరమైనంత వరకే తరువాత నీవు చస్తన్న కనీసం నీళ్ళు పోయరు.అటువంటి వారి గురించి మీరెందుకు పోట్లాడుకోని గోడవలు పెట్టుకుంటుంటారు.

జర్నలిస్ట్ అంటే సాక్షి,ఈనాడు,జ్యోతి,సత్యాగ్రహం, తెలుగు పత్రిక‌,వార్తా మండలీ, వార్తప్రభ, వాడు ఏవడైన ఓక్కడే మనందరం ఓక్కటే అనే భావన కలిగి ఉంటే సమాజమే కాదు.మన ఇళ్ళు కూడ బాగుంటాయి.కలహాలు మానండి బయటకు వస్తే అన్నదమ్ములు లాగ మోలగండి అప్పుడు మీ వంక చూడ టానికి మీ యాజమాన్యాలే భయపడతాయి.


జర్నలిస్ట్ మిత్రుల ఐక్యత వర్ధిల్లాలి

 అదిరిపోయే...ఉదాహరణ.

అర్థం చేసుకుంటే ఎంతో మంది జర్నలిస్టులకు మార్గనిర్దేశం ఈ నాగార్జున రెడ్డి సంఘటన. ఇక్కడ కులం కూడా పనిచేయలేదని గుర్తించండి. రాజకీయ రాక్షస క్రీడకు బలైన అభాగ్యులిలా ఎందరో...ఎందరెదరో...!!

Popular posts
ఉచిత విద్య వైద్య సదుపాయం ప్రభుత్వ లక్ష్యం
గవర్నర్ ను ఒంటిమిట్టకు ఆహ్వానించిన టిటిడి అధికారులు*
కలెక్టర్ ఆఫీస్ లో ప్రజాప్రతినిధులు...అధికారులతో కరోనా నివారణపై సమీక్షా సమావేశం.... పాల్గొన్న రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్ర నాధ్ రెడ్డి... MLA లు రామ్ భూపాల్ రెడ్డి... హపీజ్ ఖాన్.. డాక్టర్ సుధాకర్... జిల్లా అధికారులు... కర్నూల్ కలెక్టర్ ఆఫీస్ నుండి జూమ్ యాప్ ద్వారా వీడియో కాన్ఫరెన్స్ లో కరోనా బాధితులతో మాట్లాడిన ఏపి డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని క్వారంటైన్ సెంటర్స్ లో భోజనం...శానిటేషన్... వైద్యం అందించే విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి వైస్ జగన్మోహనరెడ్డి ప్రత్యేకంగా అదేశాలు మేరకు కర్నూల్ వచ్చాను.కరోనా బాధితులకు అన్ని విధాలుగా అండగా ఉండాలని సీఎం నిర్ణయం.... కరోనా విపత్తును అందరు సహకారంతో ప్రభుత్వం సమర్థ o గా ఎదుర్కొంటుంది... కరోనా బాధితులకు వైద్యం అందించే విషయంలో ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదు.... కరోనా రోగులకు వైద్య చికిత్సను నిరాకరిస్తే సంబందించిన ప్రైవేట్ హాస్పిటల్ సీజ్ చేస్తాం... రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్ హాస్పిటల్స్ వైద్య సేవలు అందించడానికి 17వేల పోస్టులు భర్తీ చేస్తున్నాం.... ప్రభుత్వం నిర్దేశి o చిన ధరలు కంటే ఎక్కడైనా ఎక్కువగా వసూలు చేస్తే కఠినంగా చర్యలు ఉంటాయి.... కరోనా పాజిటివ్ తో మరణించిన వారి పట్ల ప్రజలు సానుభూతి తో వ్యవహరించాలి.... ఇటీవల అంతిమ కరోనా మృతులకు అంతిమ సంస్కారాలు నిర్వహణలో అమనీయ సంఘటనలు చోటు చేసుకుంటున్న విషయం విదితమే... రాష్ట్ర వ్యాప్తంగా 35మునిసిపలిటిల్లో... కార్పొరేషన్స్ లో 51.48 కోట్లు రూపాయలతో స్మశాన వాటికల్లో వసతులు కల్పించాలని ముఖ్యమంత్రి అదేశం... ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఒకటి ఉండేలా ప్రభుత్వం చర్యలు చేపటింది... కర్నూల్.. కడప.. ఒంగోలు... నరసరావుపేట.విశాఖపట్నం.. పార్లమెంట్ నియోజకవర్గం లో 2చొప్పున. మిగిలిన నియోజకవర్గం లో ఒకటి చొప్పున దహన వాటికలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆలోచన. అత్యధికముగా కేసులు ఇళ్లల్లోనే ఉంటూ నయమవుతున్నాయి. హాస్పిటల్స్ చేరుతున్న వారికి పక్కాగా వైద్యచికిత్స అందిస్తున్నాము. కోవిడ్ హాస్పిటల్స్ చికిత్స కు కీలకమైన ఆక్సిజన్ సరఫరా కు అవసరమైన పైపు లైన్లు ఏర్పాటు పైన వైద్య ఆరోగ్య శాఖ ద్రుష్టి పెట్టింది. ప్లాస్మ సేకరణ పై ప్రభుత్వం ప్రత్యేకంగా ద్రుష్టి పెట్టింది. ఆ దిశగా ప్రజలను ప్రోత్సహించడానికి ప్లాస్మా డొనేట్ చేస్తే 5వేల రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయి o చి o ది. కొన్ని జాగ్రత్త లు తీసుకుంటే కరోనా నుండి బైట పడవచ్చు.అందువల్ల ప్రజలు ఎవరు ఆందోళన పడవద్దు.
చిత్రం
జీడిమామిడి తోటలను తొలగిస్తే ఆత్మహత్యలే శరణ్యమని మహిళా రైతులు ఆవేదన
చిత్రం
అల్లూరి సీతారామరాజు జిల్లా, పాడేరు లో సర్పంచుల బిక్షాటన
చిత్రం