దారుబింబబాలాలయ ప్రతిష్ఠా మహోత్సవ కార్యక్రమాలు

ఈనెల 24న గండి క్షేత్రానికి అహోబిలం, శారదా పీఠాల పీఠాధిపతుల రాక

చక్రాయపేట వైసిపి మండల ఇన్చార్జి వైయస్ కొండారెడ్డి ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ల చొరవతో నూతన ఆలయ పునర్నిర్మాణానికి 14.5 కోట్ల రూపాయల నిధులు విడుదల చేసిన సీఎం వైఎస్ జగన్

ఈ నెల 24 నుంచి 27వ తేదీ వరకు  దారుబింబబాలాలయ ప్రతిష్ఠా మహోత్సవ కార్యక్రమాలు

 ఈనెల 24న గండి క్షేత్రానికి అహోబిలం, శారదా పీఠాల పీఠాధిపతుల రాక

చక్రాయపేట వైసిపి మండల ఇన్చార్జి వైయస్ కొండారెడ్డి ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ల చొరవతో నూతన ఆలయ పునర్నిర్మాణానికి 14.5 కోట్ల రూపాయల నిధులు విడుదల చేసిన సీఎం వైఎస్ జగన్


ఈ నెల 24 నుంచి 27వ తేదీ వరకు  దారుబింబబాలాలయ ప్రతిష్ఠా మహోత్సవ కార్యక్రమాలు


  పులివెందుల,(నిఘా ప్రతినిధి) :    కడప జిల్లా పులివెందుల నియోజకవర్గ పరిధిలోని చక్రాయపేట మండలం మారెళ్ళ మడక గ్రామంలో వెలసిన శ్రీ గండి వీరాంజనేయ స్వామి దేవస్థానానికి ఈనెల 24వ తేదీన అహోబిలం పీఠాధిపతి శ్రీ ఆది వన్ శ్రీరంగనాథ యతీంద్ర మహాదేశికన్ స్వామి, శారదా పీఠాధిపతి శ్రీ స్వాత్మానందేంద్ర స్వామి లు  రానున్నట్లు ఆలయ వర్గాలు తెలిపాయి. ఈనెల 24వతేదీ నుంచి 27వ తేదీ వరకు దారు బింబ బాలాలయ ప్రతిష్ఠా మహోత్సవ కార్యక్రమాన్ని పురస్కరించుకుని చేపట్టనున్న యజ్ఞ కార్యక్రమాలలో వీరు పాల్గొననున్నారు. శ్రీ గండి వీరాంజనేయ స్వామి ఆలయ నిర్మాణ కార్యక్రమం సందర్భంగా దారుబింబా బాలాలయ ప్రతిష్ట మహోత్సవం నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న ఆంజనేయస్వామి ఆలయ న్ని పూర్తిగా తొలగించి ఆ స్థానంలో నూతన ఆలయ నిర్మాణానికి సంబంధించి ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.            కడప జిల్లా పులివెందుల నియోజకవర్గ పరిధిలోని చక్రాయపేట మండలం మారెళ్ళ మడక గ్రామంలో వెలసిన శ్రీ గండి వీరాంజనేయ స్వామి దేవస్థానానికి ఈనెల 24వ తేదీన అహోబిలం పీఠాధిపతి శ్రీ ఆది వన్ శ్రీరంగనాథ యతీంద్ర మహాదేశికన్ స్వామి, శారదా పీఠాధిపతి శ్రీ స్వాత్మానందేంద్ర స్వామి లు  రానున్నట్లు ఆలయ వర్గాలు తెలిపాయి. ఈనెల 24వతేదీ నుంచి 27వ తేదీ వరకు దారు బింబ బాలాలయ ప్రతిష్ఠా మహోత్సవ కార్యక్రమాన్ని పురస్కరించుకుని చేపట్టనున్న యజ్ఞ కార్యక్రమాలలో వీరు పాల్గొననున్నారు. శ్రీ గండి వీరాంజనేయ స్వామి ఆలయ నిర్మాణ కార్యక్రమం సందర్భంగా దారుబింబా బాలాలయ ప్రతిష్ట మహోత్సవం నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న ఆంజనేయస్వామి ఆలయ న్ని పూర్తిగా తొలగించి ఆ స్థానంలో నూతన ఆలయ నిర్మాణానికి సంబంధించి ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

Popular posts
ఉచిత విద్య వైద్య సదుపాయం ప్రభుత్వ లక్ష్యం
గవర్నర్ ను ఒంటిమిట్టకు ఆహ్వానించిన టిటిడి అధికారులు*
అల్లూరి సీతారామరాజు జిల్లా, పాడేరు లో సర్పంచుల బిక్షాటన
చిత్రం
కలెక్టర్ ఆఫీస్ లో ప్రజాప్రతినిధులు...అధికారులతో కరోనా నివారణపై సమీక్షా సమావేశం.... పాల్గొన్న రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్ర నాధ్ రెడ్డి... MLA లు రామ్ భూపాల్ రెడ్డి... హపీజ్ ఖాన్.. డాక్టర్ సుధాకర్... జిల్లా అధికారులు... కర్నూల్ కలెక్టర్ ఆఫీస్ నుండి జూమ్ యాప్ ద్వారా వీడియో కాన్ఫరెన్స్ లో కరోనా బాధితులతో మాట్లాడిన ఏపి డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని క్వారంటైన్ సెంటర్స్ లో భోజనం...శానిటేషన్... వైద్యం అందించే విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి వైస్ జగన్మోహనరెడ్డి ప్రత్యేకంగా అదేశాలు మేరకు కర్నూల్ వచ్చాను.కరోనా బాధితులకు అన్ని విధాలుగా అండగా ఉండాలని సీఎం నిర్ణయం.... కరోనా విపత్తును అందరు సహకారంతో ప్రభుత్వం సమర్థ o గా ఎదుర్కొంటుంది... కరోనా బాధితులకు వైద్యం అందించే విషయంలో ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదు.... కరోనా రోగులకు వైద్య చికిత్సను నిరాకరిస్తే సంబందించిన ప్రైవేట్ హాస్పిటల్ సీజ్ చేస్తాం... రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్ హాస్పిటల్స్ వైద్య సేవలు అందించడానికి 17వేల పోస్టులు భర్తీ చేస్తున్నాం.... ప్రభుత్వం నిర్దేశి o చిన ధరలు కంటే ఎక్కడైనా ఎక్కువగా వసూలు చేస్తే కఠినంగా చర్యలు ఉంటాయి.... కరోనా పాజిటివ్ తో మరణించిన వారి పట్ల ప్రజలు సానుభూతి తో వ్యవహరించాలి.... ఇటీవల అంతిమ కరోనా మృతులకు అంతిమ సంస్కారాలు నిర్వహణలో అమనీయ సంఘటనలు చోటు చేసుకుంటున్న విషయం విదితమే... రాష్ట్ర వ్యాప్తంగా 35మునిసిపలిటిల్లో... కార్పొరేషన్స్ లో 51.48 కోట్లు రూపాయలతో స్మశాన వాటికల్లో వసతులు కల్పించాలని ముఖ్యమంత్రి అదేశం... ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఒకటి ఉండేలా ప్రభుత్వం చర్యలు చేపటింది... కర్నూల్.. కడప.. ఒంగోలు... నరసరావుపేట.విశాఖపట్నం.. పార్లమెంట్ నియోజకవర్గం లో 2చొప్పున. మిగిలిన నియోజకవర్గం లో ఒకటి చొప్పున దహన వాటికలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆలోచన. అత్యధికముగా కేసులు ఇళ్లల్లోనే ఉంటూ నయమవుతున్నాయి. హాస్పిటల్స్ చేరుతున్న వారికి పక్కాగా వైద్యచికిత్స అందిస్తున్నాము. కోవిడ్ హాస్పిటల్స్ చికిత్స కు కీలకమైన ఆక్సిజన్ సరఫరా కు అవసరమైన పైపు లైన్లు ఏర్పాటు పైన వైద్య ఆరోగ్య శాఖ ద్రుష్టి పెట్టింది. ప్లాస్మ సేకరణ పై ప్రభుత్వం ప్రత్యేకంగా ద్రుష్టి పెట్టింది. ఆ దిశగా ప్రజలను ప్రోత్సహించడానికి ప్లాస్మా డొనేట్ చేస్తే 5వేల రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయి o చి o ది. కొన్ని జాగ్రత్త లు తీసుకుంటే కరోనా నుండి బైట పడవచ్చు.అందువల్ల ప్రజలు ఎవరు ఆందోళన పడవద్దు.
చిత్రం
జీడిమామిడి తోటలను తొలగిస్తే ఆత్మహత్యలే శరణ్యమని మహిళా రైతులు ఆవేదన
చిత్రం