నర్సు సేవపై పుస్తకం ముద్రించటం అభినందనీయం  ` మానసిక వైద్యశా పర్యవేక్షకురాు డా. రాధారాణి  విశాఖపట్నం:      కొవిడ్‌ 19 మహమ్మారిని కట్టడి చేయడంలో వైద్యుతో పాటు, సమానంగా ప్రాణాను తెగించి విసుగు, విరామం లేకుండా నిరంతరం శ్రమిస్తున్న నర్సు సేవను గుర్తించి ఏపీ ఎడిటర్స్‌ అండ్‌ రిపోర్టర్స్‌ యూనియన్‌, నిఘా వారపత్రిక 2020 నర్సు ప్రత్యేక సంచికపేరుతో పుస్తకాన్ని ముద్రించటం అభినందనీయమని ప్రభుత్వ మానసిక వైద్యశా పర్యవేక్షకురాు డాక్టర్‌ ఎస్‌ రాధారాణి సందేశం ఇచ్చారు. సోమవారం పెదవాల్తేరు మానసిక వైద్యశా సమావేశ మందిరంలో జరిగిన సర్సు సత్కార కార్యక్రమం పత్రిక సంపాదకుడు, యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. వెంకటవేణు అధ్యక్షతన జరిగింది. డాక్టర్‌ రాధారాణి సందేశ పత్రం పంపి అభినందించారు. సమాజంలో వైద్యుతో పాటు, నర్సు చేసే సేవకు మివ కట్టలేనివని ఈ రంగంలో ఉంటూ సేవందించటం అనేది భగవంతుడిచ్చిన వరమన్నారు. సమాజంలో ప్రతి ఒక్కరూ సేవాభావంతో పనిచేస్తునే ఉన్నారని, కాని పత్రికు, జర్నలిస్టు సంఘా యూనియన్లు నర్సు సేవను గుర్తించి ఎంతో వ్యయప్రయాసతో పుస్తకాన్ని ముద్రించటం అంటే సామాన్యమైన విషయం కాదన్నారు. అలాగే పత్రిక న్యూస్‌ ఎడిటర్‌ ఎం. శ్రీనివాసరావు చక్కని భాషాశైలిలో రాసిన వ్యాసాు ఎంతో ఆలోచించేవిధంగా ఉన్నాయని కితాబిచ్చారు. సభ్యాక్షుడు కె. వెంకటవేణు మాట్లాడుతూ వైద్య రంగంలో నర్సు లేకపోతే వైద్యులే లేరని, వారు సేవకు వెకట్టటం అంతులేనిదన్నారు. తమ పత్రిక, యూనియన్‌ ద్వారా నర్సు సేవను పదిమందికి పుస్తకరూపంలో ఉంటే కొద్దికాం పాటు వారి శ్రమను ప్రజు నెమరువేసుకుంటారనే భావంతో కొంత ఇబ్బందిున్నా పుస్తకాన్ని ముద్రించి నుర్సుకు తాము సత్కార, సన్మానాు చేస్తున్నామని చెప్పారు. నర్సు తాము చేసే సేవను వివరిస్తూనే, తాము పడుతున్న పాట్లను సభావేదిక మీద మాట్లాడి కరోనాతో పడే ఇబ్బందును వివరించారు. మానసిక వైద్యశాలోని హెడ్‌నర్సును, స్టాఫ్‌ నర్సును వెంకటవేణు. ఎం. శ్రీనివాసరావు శాువాుతో సత్కరించి జ్ఞాపికు, పుస్తకాు, మిఠాయిు పంపిణీ చేశారు. హెడ్‌ సర్సు, స్టాఫ్‌ నర్సు కళావతి, మహేశ్వరి, వరక్ష్మి, నిర్మ, పి. మాధవి తదితయి పాల్గొన్నారు.


Popular posts
ఉచిత విద్య వైద్య సదుపాయం ప్రభుత్వ లక్ష్యం
గవర్నర్ ను ఒంటిమిట్టకు ఆహ్వానించిన టిటిడి అధికారులు*
అల్లూరి సీతారామరాజు జిల్లా, పాడేరు లో సర్పంచుల బిక్షాటన
చిత్రం
కలెక్టర్ ఆఫీస్ లో ప్రజాప్రతినిధులు...అధికారులతో కరోనా నివారణపై సమీక్షా సమావేశం.... పాల్గొన్న రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్ర నాధ్ రెడ్డి... MLA లు రామ్ భూపాల్ రెడ్డి... హపీజ్ ఖాన్.. డాక్టర్ సుధాకర్... జిల్లా అధికారులు... కర్నూల్ కలెక్టర్ ఆఫీస్ నుండి జూమ్ యాప్ ద్వారా వీడియో కాన్ఫరెన్స్ లో కరోనా బాధితులతో మాట్లాడిన ఏపి డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని క్వారంటైన్ సెంటర్స్ లో భోజనం...శానిటేషన్... వైద్యం అందించే విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి వైస్ జగన్మోహనరెడ్డి ప్రత్యేకంగా అదేశాలు మేరకు కర్నూల్ వచ్చాను.కరోనా బాధితులకు అన్ని విధాలుగా అండగా ఉండాలని సీఎం నిర్ణయం.... కరోనా విపత్తును అందరు సహకారంతో ప్రభుత్వం సమర్థ o గా ఎదుర్కొంటుంది... కరోనా బాధితులకు వైద్యం అందించే విషయంలో ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదు.... కరోనా రోగులకు వైద్య చికిత్సను నిరాకరిస్తే సంబందించిన ప్రైవేట్ హాస్పిటల్ సీజ్ చేస్తాం... రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్ హాస్పిటల్స్ వైద్య సేవలు అందించడానికి 17వేల పోస్టులు భర్తీ చేస్తున్నాం.... ప్రభుత్వం నిర్దేశి o చిన ధరలు కంటే ఎక్కడైనా ఎక్కువగా వసూలు చేస్తే కఠినంగా చర్యలు ఉంటాయి.... కరోనా పాజిటివ్ తో మరణించిన వారి పట్ల ప్రజలు సానుభూతి తో వ్యవహరించాలి.... ఇటీవల అంతిమ కరోనా మృతులకు అంతిమ సంస్కారాలు నిర్వహణలో అమనీయ సంఘటనలు చోటు చేసుకుంటున్న విషయం విదితమే... రాష్ట్ర వ్యాప్తంగా 35మునిసిపలిటిల్లో... కార్పొరేషన్స్ లో 51.48 కోట్లు రూపాయలతో స్మశాన వాటికల్లో వసతులు కల్పించాలని ముఖ్యమంత్రి అదేశం... ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఒకటి ఉండేలా ప్రభుత్వం చర్యలు చేపటింది... కర్నూల్.. కడప.. ఒంగోలు... నరసరావుపేట.విశాఖపట్నం.. పార్లమెంట్ నియోజకవర్గం లో 2చొప్పున. మిగిలిన నియోజకవర్గం లో ఒకటి చొప్పున దహన వాటికలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆలోచన. అత్యధికముగా కేసులు ఇళ్లల్లోనే ఉంటూ నయమవుతున్నాయి. హాస్పిటల్స్ చేరుతున్న వారికి పక్కాగా వైద్యచికిత్స అందిస్తున్నాము. కోవిడ్ హాస్పిటల్స్ చికిత్స కు కీలకమైన ఆక్సిజన్ సరఫరా కు అవసరమైన పైపు లైన్లు ఏర్పాటు పైన వైద్య ఆరోగ్య శాఖ ద్రుష్టి పెట్టింది. ప్లాస్మ సేకరణ పై ప్రభుత్వం ప్రత్యేకంగా ద్రుష్టి పెట్టింది. ఆ దిశగా ప్రజలను ప్రోత్సహించడానికి ప్లాస్మా డొనేట్ చేస్తే 5వేల రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయి o చి o ది. కొన్ని జాగ్రత్త లు తీసుకుంటే కరోనా నుండి బైట పడవచ్చు.అందువల్ల ప్రజలు ఎవరు ఆందోళన పడవద్దు.
చిత్రం
జీడిమామిడి తోటలను తొలగిస్తే ఆత్మహత్యలే శరణ్యమని మహిళా రైతులు ఆవేదన
చిత్రం