తప్పుడు ప్రకటనలు ఇస్తే సంబందిత శాఖా అధికారులపై లీగల్ చర్యలు తప్పవు

     తప్పుడు ప్రకటనలు ఇస్తే సంబందిత శాఖా అధికారులపై లీగల్ చర్యలు తప్పవు: కళా వెంకట్రావు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు                                                             అమరావతి,( నిఘా ప్రతినిధి): పించన్లపై  వైసీపీ తప్పుడు ప్రచారం, అబద్దపు ప్రచారాశనికి ప్రజాధనం దుర్వినియోగం చేయటం సిగ్గుచేటు.తప్పుడు ప్రకటనలు ఇస్తే సంబందిత శాఖా అధికారులపై లీగల్ చర్యలు తప్పవు.టీడీపీ ప్రభుత్వం  డయాలసిస్, పేషెంట్లకు నెలకు రూ. 2,500 అందిస్తే నిన్న ఇచ్చిన ప్రభుత్వ ప్రకటనలో నిల్ అని చూపించారు.రూ. 200 పించన్ ని రూ. 2 వేలు చేసిన ఘనత టీడీపీదేరూ. 3 వేలు ఇస్తామని  కేవలం రూ. 250 పెంచి వృద్దులను జగన్ మోసం చేశారు. మాట తప్పటం, మడమ తిప్పటం వైసీపీకి పుట్టుకతో వచ్చిన గుణం.  పించన్ల లబ్దిదారులను 54 లక్షలకు పెంచిన ఘనత  తెలుగుదేశం ప్రభుత్వానిదే. 7 లక్షల మంది పించన్లు  తొలగించి వారి ఉసురు పోసుకున్నారు.   45 ఏళ్లకే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ మహిళలకు పించన్ ఇస్తామని నమ్మంచి వారిని వైసీపీ ప్రభుత్వం మోసం చేసింది. తక్షణమే తొలగించిన పించన్లు  పునరుద్దరించాలి.టీడీపీ ప్రభుత్వంపై వైసీపీ చేస్తున్న తప్పడు  ప్రచారానికి స్వస్తి చెప్పాలి.లేని పక్షంలో ప్రజా క్షేత్రంలో తగిన మూల్యం చెల్లించక తప్పదు.


Popular posts
ఉచిత విద్య వైద్య సదుపాయం ప్రభుత్వ లక్ష్యం
గవర్నర్ ను ఒంటిమిట్టకు ఆహ్వానించిన టిటిడి అధికారులు*
కలెక్టర్ ఆఫీస్ లో ప్రజాప్రతినిధులు...అధికారులతో కరోనా నివారణపై సమీక్షా సమావేశం.... పాల్గొన్న రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్ర నాధ్ రెడ్డి... MLA లు రామ్ భూపాల్ రెడ్డి... హపీజ్ ఖాన్.. డాక్టర్ సుధాకర్... జిల్లా అధికారులు... కర్నూల్ కలెక్టర్ ఆఫీస్ నుండి జూమ్ యాప్ ద్వారా వీడియో కాన్ఫరెన్స్ లో కరోనా బాధితులతో మాట్లాడిన ఏపి డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని క్వారంటైన్ సెంటర్స్ లో భోజనం...శానిటేషన్... వైద్యం అందించే విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి వైస్ జగన్మోహనరెడ్డి ప్రత్యేకంగా అదేశాలు మేరకు కర్నూల్ వచ్చాను.కరోనా బాధితులకు అన్ని విధాలుగా అండగా ఉండాలని సీఎం నిర్ణయం.... కరోనా విపత్తును అందరు సహకారంతో ప్రభుత్వం సమర్థ o గా ఎదుర్కొంటుంది... కరోనా బాధితులకు వైద్యం అందించే విషయంలో ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదు.... కరోనా రోగులకు వైద్య చికిత్సను నిరాకరిస్తే సంబందించిన ప్రైవేట్ హాస్పిటల్ సీజ్ చేస్తాం... రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్ హాస్పిటల్స్ వైద్య సేవలు అందించడానికి 17వేల పోస్టులు భర్తీ చేస్తున్నాం.... ప్రభుత్వం నిర్దేశి o చిన ధరలు కంటే ఎక్కడైనా ఎక్కువగా వసూలు చేస్తే కఠినంగా చర్యలు ఉంటాయి.... కరోనా పాజిటివ్ తో మరణించిన వారి పట్ల ప్రజలు సానుభూతి తో వ్యవహరించాలి.... ఇటీవల అంతిమ కరోనా మృతులకు అంతిమ సంస్కారాలు నిర్వహణలో అమనీయ సంఘటనలు చోటు చేసుకుంటున్న విషయం విదితమే... రాష్ట్ర వ్యాప్తంగా 35మునిసిపలిటిల్లో... కార్పొరేషన్స్ లో 51.48 కోట్లు రూపాయలతో స్మశాన వాటికల్లో వసతులు కల్పించాలని ముఖ్యమంత్రి అదేశం... ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఒకటి ఉండేలా ప్రభుత్వం చర్యలు చేపటింది... కర్నూల్.. కడప.. ఒంగోలు... నరసరావుపేట.విశాఖపట్నం.. పార్లమెంట్ నియోజకవర్గం లో 2చొప్పున. మిగిలిన నియోజకవర్గం లో ఒకటి చొప్పున దహన వాటికలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆలోచన. అత్యధికముగా కేసులు ఇళ్లల్లోనే ఉంటూ నయమవుతున్నాయి. హాస్పిటల్స్ చేరుతున్న వారికి పక్కాగా వైద్యచికిత్స అందిస్తున్నాము. కోవిడ్ హాస్పిటల్స్ చికిత్స కు కీలకమైన ఆక్సిజన్ సరఫరా కు అవసరమైన పైపు లైన్లు ఏర్పాటు పైన వైద్య ఆరోగ్య శాఖ ద్రుష్టి పెట్టింది. ప్లాస్మ సేకరణ పై ప్రభుత్వం ప్రత్యేకంగా ద్రుష్టి పెట్టింది. ఆ దిశగా ప్రజలను ప్రోత్సహించడానికి ప్లాస్మా డొనేట్ చేస్తే 5వేల రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయి o చి o ది. కొన్ని జాగ్రత్త లు తీసుకుంటే కరోనా నుండి బైట పడవచ్చు.అందువల్ల ప్రజలు ఎవరు ఆందోళన పడవద్దు.
చిత్రం
జీడిమామిడి తోటలను తొలగిస్తే ఆత్మహత్యలే శరణ్యమని మహిళా రైతులు ఆవేదన
చిత్రం
అల్లూరి సీతారామరాజు జిల్లా, పాడేరు లో సర్పంచుల బిక్షాటన
చిత్రం